హైదరాబాద్లో దారుణం.. దుబాయ్ షేక్లకు మహిళల అమ్మకం

X
By - Nagesh Swarna |10 Dec 2020 4:15 PM IST
హైదరాబాద్ పాతబస్తీలోదారుణం చోటుచేసుకుంది. దుబాయ్లో పని ఇప్పిస్తామంటూ మహిళలను బ్రోకర్లు మోసం చేశారు. ఐదుగురు మహిళలను దుబాయ్ షేక్లకు అమ్మేశారు. ఒక్కో మహిళను రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు. తమను రక్షించాలంటూ బాధిత మహిళలు వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com