BRS సర్పంచ్ను చెప్పుతో కొట్టిన యువకుడు
By - Subba Reddy |31 May 2023 11:30 AM GMT
BRS సర్పంచ్పై చెప్పుతో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మోట్ల తండాలో చోటుచేసుకుంది
BRS సర్పంచ్పై చెప్పుతో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మోట్ల తండాలో చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల్లో నిధుల గోల్మాల్ జరిగిందని మహేష్ అనే యువకుడు ఆరోపించాడు. అభివృద్ధి కుంటు పడిందని.. మౌలిక సదుపాయాలు లేవని వాపోయాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో సర్పంచ్ సుమన్ నాయక్పై చెప్పుతో దాడి చేశాడు. అయితే.. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే మహేష్ దాడి చేశాడని సర్పంచ్ పేర్కొన్నాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com