Keerthy Suresh: టీకా తీసుకున్న మహానటి..!
Keerthy Suresh : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో సంభవిస్తున్నాయి.
BY TV5 Digital Team23 May 2021 4:15 PM GMT

X
TV5 Digital Team23 May 2021 4:15 PM GMT
Keerthy Suresh : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా టీకా వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ కీర్తి సురేష్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపింది. కాగా ఈ ఏడాది రంగ్ దే చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారీ వారి పాట అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Next Story
RELATED STORIES
Khammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
13 Aug 2022 4:00 PM GMTErrabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి...
13 Aug 2022 3:45 PM GMTV Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
13 Aug 2022 3:15 PM GMTNalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్లో ఫార్మసీ విద్యార్థులు...
13 Aug 2022 2:45 PM GMTV Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్.. పోలీస్ గన్తో...
13 Aug 2022 12:46 PM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
13 Aug 2022 7:22 AM GMT