టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం.. !
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం కానుంది.
BY /TV5 Digital Team31 Aug 2021 3:30 AM GMT

X
/TV5 Digital Team31 Aug 2021 3:30 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈడీ ఎంటర్ కావడంతో విచారణ ఎదుర్కొంటున్నవారిలో గుబులు మొదలైంది. మొదటిరోజు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. విడతల వారిగా సినీ సినీనటులను విచారించనున్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడుతాయోనని ఉత్కంఠ కల్గిస్తోంది.
Next Story
RELATED STORIES
Bandi Sanjay Padayatra: మరో మైలురాయికి బండి సంజయ్ ప్రజా సంగ్రామ...
17 Aug 2022 10:00 AM GMTTSRTC: ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
17 Aug 2022 7:29 AM GMTHyderabad Gang War : హైదరాబాద్లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్..
17 Aug 2022 7:09 AM GMTDanam Nagender : మోడీకి కుటుంబం లేదు.. అందుకే.. : దానం నాగేందర్
17 Aug 2022 6:30 AM GMTMLC Kavitha : దేశం ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి :...
17 Aug 2022 6:15 AM GMTKCR Bandi Sanjay : కేసీఆర్ బండి సంజయ్ డైలాగ్ వార్..
17 Aug 2022 3:48 AM GMT