పాకిస్థాన్‌ పోలీస్ స్టేషన్‌లో బ్లాస్ట్‌.. 13మంది పోలీసులు మృతి

పాకిస్థాన్‌ పోలీస్ స్టేషన్‌లో బ్లాస్ట్‌.. 13మంది పోలీసులు మృతి
పాకిస్థాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. స్వాత్ జిల్లా కబాల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది

పాకిస్థాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. స్వాత్ జిల్లా కబాల్‌ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 13 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా 40 మందికి పైగా గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని ముందుగా ఆత్మాహుతి దాడిగా పరిగణించినా తరువాత ఇది ప్రమాదావాశత్తు జరిగిందిగా పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story