కరోనా భారిన పడ్డ ఇటలీ మాజీ ప్రధాని

కరోనా భారిన పడ్డ ఇటలీ మాజీ ప్రధాని
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కరోనా భారిన పడ్డారు. ఆయనకు..

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కరోనా భారిన పడ్డారు. ఆయనకు బుధవారం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మాజీ ప్రధాని స్వయంగా తెలియజేశారు. ఒక ప్రకటనలో, బెర్లుస్కోనీ.. 'నా పరీక్ష నివేదిక సానుకూలంగా వచ్చింది. దాంతో నేను ఐసోలేషన్ లోకి వెళ్ళాను. చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది.' అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story