ఆలయానికి విచ్చేసిన బైడెన్.. తిలకం దిద్దిన పూజారి
భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల బైడెన్కు అమితమైన గౌరవం
BY prasanna6 Nov 2020 5:35 AM GMT

X
prasanna6 Nov 2020 5:35 AM GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసులో జో బైడెన్ ఉండడం హర్షనీయమని వేద పండితులు బ్రహ్మశ్రీ కశోఝుల చంద్రశేఖరవర్మ పేర్కొన్నారు.. అమెరికాలో హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి అయిన ఆయన అన్నారు. వర్మ రెండు దశాబ్దాల క్రితమే యజుర్వేదం అధ్యయనం చేసి అమెరికాలోని డబ్లిన్ సిటీలో పూజారిగా స్థిరపడ్డారు..
గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన 2003 మే నెలలో విలివింట్ సిటీలో ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక కార్యక్రమానికి సెనెట్గా బైడెన్ హాజరయ్యారని తెలిపారు.. ఈ సందర్భంగా బైడెన్కు తానే స్వయంగా తిలకం దిద్ది, ఆయన పేరు మీద ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల బైడెన్కు అమితమైన గౌరవం ఉందని, హిందూ సంప్రదాయాలు, వేదాలు, పురాణాలపై ఆసక్తి కనబరిచే వారని వర్మ తెలిపారు.
Next Story
RELATED STORIES
Salaar Movie : సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
15 Aug 2022 3:54 PM GMTBhagyashree : ఆకుపచ్చ చీరలో అరవిరిసిన మందారం.. 53 ఏళ్ల వయసులో...
15 Aug 2022 2:10 PM GMTCelebrites Flag Hoisting : సెలబ్రెటీల జెండా వందనం..
15 Aug 2022 11:27 AM GMTBalakrishna : దాని వల్ల దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉంది :...
15 Aug 2022 10:45 AM GMTSuriya-Karthi: భవన నిర్మాణానికి అన్నదమ్ముల భారీ విరాళం..
15 Aug 2022 10:24 AM GMTPuri Jagannadh: విజయ్ గురించి పూరీ.. అప్పులున్నాయని తెలిసి రూ.2 కోట్లు...
15 Aug 2022 7:45 AM GMT