రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌ వస్తుండగా.. రాజీవ్‌ రహదారిపై.. రెండు కార్లు ఢీ కొన్నాయి. శామీర్‌ పేట ఎమ్మార్వో ఆఫీస్‌ ముందుగు జరిగి ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు శామీర్‌పేట పోలీసులు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. మిగిలిన క్షతగాత్రులను కూడా 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు

Tags

Read MoreRead Less
Next Story