క్రిష్టోఫర్‌ నియామకం వార్త తప్పు.. TV5 వివరణ

క్రిష్టోఫర్‌ నియామకం వార్త తప్పు.. TV5 వివరణ

టీటీడీలో డీఈఓగా ఏపీ సీఎం జగన్ బంధువు క్రిష్టోఫర్‌ను నియమించినట్లు మా వెబ్‌సైట్‌లో తప్పుగా కథనం వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి మా వెబ్ సిబ్బంది ఈ వార్తను పోస్ట్ చేశారు. అయితే ఆ వార్త నిజం కాదని తేలింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. మత పరమైన అంశాల విషయంలో టీవీ5 తొలి నుంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఈ తప్పుకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చర్య తీసుకుంటామని వెబ్ పాఠకులకు తెలియజేస్తున్నాం.

Tags

Read MoreRead Less
Next Story