విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా స్వాగతిస్తాం: గంటా

X
By - TV5 Telugu |6 Jan 2020 11:49 AM IST
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే.. విశాఖకు మరిన్ని నిధులు వస్తాయన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా.. సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖను స్వాగతించకుండా ఉండలేమన్నారాయన. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాయకులం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అధినేతకు పంపించామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com