వడ్డేపల్లిని కైవసం చేసుకున్న కాంగ్రెస్

వడ్డేపల్లిని కైవసం చేసుకున్న కాంగ్రెస్

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. అయితే కొన్ని స్థానాల్లో కారు జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వేస్తుంది. గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లిలో హస్తం జెండా ఎగిరింది. మొత్తం 10 వార్డులకు గాను.. 8 వార్డులో కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. టీఆర్ఎస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story