వడ్డేపల్లిని కైవసం చేసుకున్న కాంగ్రెస్
By - TV5 Telugu |25 Jan 2020 1:35 PM GMT
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. అయితే కొన్ని స్థానాల్లో కారు జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వేస్తుంది. గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లిలో హస్తం జెండా ఎగిరింది. మొత్తం 10 వార్డులకు గాను.. 8 వార్డులో కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. టీఆర్ఎస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com