అమరావతి దీక్షా శిబిరానికి నిప్పంటించిన వైసీపీ కార్యకర్తలు

అమరావతి దీక్షా శిబిరానికి నిప్పంటించిన వైసీపీ కార్యకర్తలు

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story