సీఎం జగన్ మెుండి వైఖరి మానుకోవాలి: వంగవీటి రాధ

సీఎం జగన్ మెుండి వైఖరి మానుకోవాలి: వంగవీటి రాధ

54 రోజులుగా అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్షలు కొసాగిస్తామని రైతుల చెబుతున్నారు. రాజధానిగా రైతులు చేస్తున్న దీక్షలకు వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తాడికొండకు వచ్చిన ఆయన రైతులకు అండగా ఉంటామన్నారు. సీఎం జగన్‌ మొండి వైఖరి మానుకోవాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story