గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా ఐసోలేషన్ వార్డు తరలించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్
By - TV5 Telugu |5 March 2020 1:31 PM GMT
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి కరోనా ఐసోలేటెడ్ వార్డును శివారు ప్రాంతాలకు తరలించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది రోగులు గాంధీ హాస్పిటల్కు వస్తారని.. ఈ నేపథ్యంలో వారికి కరోనా వైరస్ ఈజీగా సోకే ప్రమాదముందని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో తమ వాదనను బలంగా వినిపించేందుకు కాసేపట్లో జూడాలు గాందీ హాస్పిటల్ సూపరింటెండెంట్ను కలవనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com