తిరుపతి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

తిరుపతి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

తిరుపతి రూరల్‌ మండలంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. ఈ నేపథ్యంలో దుర్గ సముద్రం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్ధి నాగమణికి చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్‌ దాఖలు చేయొద్దంటూ మరో వర్గం నామినేషన్‌ పత్రాల్ని లాక్కొని చించేసింది. సొంత పార్టీ నాయకులే ఇలా చేయడంతో ఆమె ఖంగుతింది.

Tags

Read MoreRead Less
Next Story