బోసిపోయిన బెజవాడ రైల్వేస్టేషన్

బోసిపోయిన బెజవాడ రైల్వేస్టేషన్

నిత్యం వందలాది రైళ్లతో రద్దీగా ఉండే బెజవాడ రైల్వేస్టేషన్.. కరోనాప్రభావంతో బోసిపోయింది. ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో రైల్వేస్టేషన్ పూర్తిగా నిర్మానుష్యమైంది. ఇక రైల్వేస్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బందికోసం అధికారులు ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి రాజమండ్రి, ఒంగోలుకు రెండు బోగీలతో ప్రత్యేకంగా రెండు రైళ్లను నడుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story