ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
By - TV5 Telugu |2 April 2020 7:53 PM GMT
ప్రధాని మోదీ గురువారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఓ వీడియో షేర్ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇప్పుుడు ఆ ట్వీట్ వైరల్గా మారింది. దీని గురించి నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
— Narendra Modi (@narendramodi) April 2, 2020
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com