కరోనాపై యుద్ధానికి శంఖం పూరించిన విశ్రాంత వైద్యులు

కరోనాపై యుద్ధానికి శంఖం పూరించిన విశ్రాంత వైద్యులు

కరోనాపై యుద్దానికి 30వేలకు పైగా విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు శంఖం పూరించారు. కరోనాపై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలనే ప్రకటన మేరక.. 30,100 వైద్యసిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కరోనా ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వాం కరోనా వైరస్‌పై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని నీతిఆయోగ్‌ వెబ్‌సైట్లో మార్చి 25న ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story