చైనాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా కేసులు

X
By - TV5 Telugu |6 April 2020 8:40 PM IST
కరోనా జన్మస్థలమైన చైనాలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం 39 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ కేసులు కరోనా పుట్టిన ప్రాంతమైన వూహాన్ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో దేశంలో ఆందోళన కలిగించే విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇప్పటివరకు 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com