ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంక్య 405కు చేరింది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 24 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూల్‌లో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనా చికిత్స అనంతరం 11 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్ లో 388 మంది చికిత్స తీసుకుంటున్నారు.ః

Tags

Read MoreRead Less
Next Story