జూన్ 10 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేత
By - TV5 Telugu |11 April 2020 10:05 PM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పశ్చిమ బెంగాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడి చేయడానికి రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు , కాలేజీలు మూసివేయాలని నిర్ణయంచారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com