ఏపీలో 525 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 525 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ఏపీలో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకూ ఏపీలో 525 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story