కరోనా టెస్ట్‌ చేయించుకున్న సీఎం జగన్‌

కరోనా టెస్ట్‌ చేయించుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. జగన్‌కు శుక్రవారం వైద్యులు పరీక్ష చేశారు. ఈ పరీక్షలో నెగిటివ్‌గా నిర్థారణ అయింది. శుక్రవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఏపీకి వచ్చాయి. ఆ కిట్‌ ద్వారా జగన్‌ను వైద్యులు పరీక్షించారు. సియోల్‌ నుంచి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టు కిట్లను.. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story