కరోనా టెస్ట్ చేయించుకున్న సీఎం జగన్
By - TV5 Telugu |17 April 2020 9:29 PM GMT
ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. జగన్కు శుక్రవారం వైద్యులు పరీక్ష చేశారు. ఈ పరీక్షలో నెగిటివ్గా నిర్థారణ అయింది. శుక్రవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఏపీకి వచ్చాయి. ఆ కిట్ ద్వారా జగన్ను వైద్యులు పరీక్షించారు. సియోల్ నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టు కిట్లను.. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com