కరోనాతో మరో నలుగురు వైద్య సిబ్బంది మృతి
BY TV5 Telugu18 April 2020 8:21 PM GMT

X
TV5 Telugu18 April 2020 8:21 PM GMT
ఇంగ్లండ్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ బారిన పడి ఇప్పటికే చాల మంది మృతి చెందారు. తాజాగా మరో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
కరోనా బాధితులకు అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తున్న నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 54 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMTAishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMT