తెలంగాణలో శనివారం ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు
By - TV5 Telugu |18 April 2020 11:30 PM GMT
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 809 చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com