స్పెయిన్లో కరోనా విలయతాండవం.. 20 వేలు దాటిన మరణాలు
By - TV5 Telugu |18 April 2020 7:37 PM GMT
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. స్పెయిన్లో అయితే మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి 565 మందిని పొట్టన పెట్టుకుండి. దీంతో మృతుల సంఖ్య 20,043 చేరుకుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే శుక్రవారం కంటే మృతుల సంఖ్య కాస్త తగ్గిందని తెలిపింది.
అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 23 లక్షలకు చేరువలో ఉంది. 1,54,350 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ను అరికట్టేందకు ప్రపంచదేశాలన్ని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com