పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని దంపతులు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని దంపతులు

బ్రిటన్ ప్రధాని దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మగబిడ్డకు జాన్సన్ భార్య క్యారీ సైమండ్స్‌ జన్మనిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన పీఎం జాన్సన్ ఈ విషయాన్ని తెలియజేసారు. అయితే కరోనా నేపథ్యంలో విషయం బయటికి చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.

జాన్సన్ కరోనాతో కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది.. ఇటీవలే డిశ్చార్జ్ అయినా విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story