కరోనా విషయంలో యూరప్ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు
BY TV5 Telugu1 May 2020 7:42 PM GMT

X
TV5 Telugu1 May 2020 7:42 PM GMT
కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూరప్ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కరోనా ప్రభావం ఎక్కువగా యూరప్ దేశాలపై పడింది. స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలు బాగా నష్టపోయాయి. అవి ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాయి. అయితే.. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. యూరప్ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ అధ్యక్షుడు హాన్స్ క్లూగ్ అన్నారు. తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా.. అవకాశం ఉన్న ప్రతీ చోటా అది తిరగబడుతుందని అన్నారు. ఈ సారి దానిని ఎదుర్కొవాడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Next Story
RELATED STORIES
Varanasi: మజీదులో శివలింగం సర్వేపై స్టే ఇవ్వడం కుదరదన్న...
17 May 2022 3:15 PM GMTMaharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..
17 May 2022 3:00 PM GMTLata Bhagwan Kare: 68 ఏళ్ల వయసులో భర్త కోసం మారథాన్.. ఆమె జీవితం ఓ...
17 May 2022 11:00 AM GMTMicrosoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు..
17 May 2022 10:00 AM GMTIndia corona : దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు
17 May 2022 5:00 AM GMTChidambaram : కాంగ్రెస్ లీడర్ చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
17 May 2022 4:45 AM GMT