బ్రెజిల్లో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
By - TV5 Telugu |4 May 2020 3:38 PM GMT
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బ్రెజిల్లో స్వైర విహారం చేస్తోంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ ప్రాణాంతకర కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య బ్రెజిల్లో లక్ష దాటింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 101,147కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడు వేలుకు చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com