మహారాష్ట్రలో ఒక్కరోజే 1362 మందికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో ఒక్కరోజే 1362 మందికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1362 కరోనా పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,120కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story