కర్నూలులో కేంద్ర బృందం పర్యటన

కర్నూలులో కేంద్ర బృందం పర్యటన

కర్నూలులో కరోనా కేసులపై కేంద్ర బృందం దృష్టి సారించింది. కర్నూలు వచ్చిన టీమ్.. జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయింది. జిల్లాలో వైరస్‌ కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కలెక్టర్ వీరపాండ్యన్. వారికి కేంద్ర బృందం పలు సూచనలు చేసింది. కర్నూలులో కరోనా ఎంత వేగంగా విస్తరించిందో.. అంతే వేగంగా నియంత్రించాలని స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా.. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కేంద్ర బృందం వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story