డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్‌కు స్థానం

డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్‌కు స్థానం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ భాగమైంది. దీంతో డబ్ల్యూహెచ్ఓలో భారత్ కీలక పాత్రపోషించనుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఎన్నికయ్యే ఈ బోర్డులో భారత్ తో పాటు మరో 9దేశాలకు చోటు దక్కింది. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు అమలు చేస్తుంది. కీలక సమయంలో సలహాలిస్తుంది. ఈబోర్డు ఏడాదికి రెండు సార్లు సమావేశం అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story