హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది: టీడీపీ అనిత

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది: టీడీపీ అనిత

ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవటం వల్లే కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇలాంటి తీర్పుల వల్లే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని అనిపిస్తోందన్నారు అనిత. సోషల్ మీడియాల్లో హైకోర్టుపై పోస్టింగులు పెట్టడం దారుణమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story