విషాదంలో ఖుష్బూ.. కరోనా సోకి బంధువు..

X
By - TV5 Telugu |1 Jun 2020 9:16 PM IST
ప్రముఖ సినీనటి ఖుష్బూ సమీప బంధువు కరోనా సోకి మృతి చెందారు. ఆ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహారాష్ట్రలో మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేలకు చేరుకుంది. 2 వేల మందికి పైగా మరణించారు. ఇప్టటికే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారిలో సామాన్యులు, ప్రముఖులు అన్న తేడాలేకుండా అందరినీ కబళిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com