రేపే ఇంటర్ విద్యార్థుల ఫలితాలు..
By - TV5 Telugu |17 Jun 2020 2:09 PM GMT
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనుంది. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా ఏపీలో ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తే అక్కడ మాత్రం నిర్వహించాలనుకుంటోంది ఏపీ గవర్నమెంట్. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com