15 గంటల పాటు సాగిన భారత్, చైనా చర్చలు
BY TV5 Telugu15 July 2020 11:17 AM GMT

X
TV5 Telugu15 July 2020 11:17 AM GMT
సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను తొలగించడానికి భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన భారత్-చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు, బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పూర్తయ్యాయి. సుమారు 15 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. గల్వాన్ లోయలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే మొదటిసారి. ఈ సమావేశానికి సంబంధించి చర్చల నిర్ణయాలు తెలియాల్సి ఉంది.
Next Story
RELATED STORIES
Kangana Ranaut: కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు.....
20 May 2022 3:30 PM GMTpushpa second part : పుష్ప సెకండ్ పార్ట్.. అంతకుమించి
20 May 2022 1:30 PM GMTKamal 'Vikram': యంగ్ హీరో చేతికి కమల్ 'విక్రమ్' తెలుగు రైట్స్..!
20 May 2022 11:30 AM GMTSameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో...
20 May 2022 9:30 AM GMTHappy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్...
20 May 2022 7:30 AM GMTNTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
20 May 2022 7:00 AM GMT