బంగ్లాదేశ్ వరద బాధితులను మానవత్వంతో ఆదుకోవాలి: ఐక్యరాజ్యసమితి
BY TV5 Telugu22 July 2020 12:35 PM GMT

X
TV5 Telugu22 July 2020 12:35 PM GMT
భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలను, బంగ్లాదేశ్ ను కరోనాతో పాటు వరదలు కూడా ఆందోళనలకు గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో వరదల వల్ల 54 మంది మరణించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అక్కడ గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాల వలన లోతట్టుప్రాంతాలు ముంపుకు గురైయ్యాయి.దీంతో 56వేల మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ చెప్పారు. వరదల ప్రభావం సుమారు 2.4 మిలియన్ల మందిపై పడింది. వరదలతో బంగ్లాదేశ్ లో చాలా మంది ఆకలితో అల్లాడుతున్నారని.. వారికి మానవత్వంతో ఆహారం, మంచినీరు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. వరదబాధితులను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2మిలియన్ల అమెరికా డాలర్లను ఇచ్చామని డుజారిక్ చెప్పారు.
Next Story
RELATED STORIES
Kiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..
18 May 2022 9:30 AM GMTSamantha Ruth Prabhu: యువ దర్శకుడి కథకి ఓకే చెప్పిన సమంత.. త్వరలో...
18 May 2022 8:13 AM GMTAadhi Pinisetty : ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకలు షురూ.. ...
18 May 2022 7:02 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTK Raghavendra Rao: దర్శకేంద్రుడు రచించిన 'నేను సినిమాకి రాసుకున్న...
17 May 2022 2:02 PM GMTKarate Kalyani: కలెక్టర్ను కలిసి అన్ని విషయాలు వెల్లడించాను: కరాటే...
17 May 2022 12:24 PM GMT