మరోసారి చైనాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు
BY TV5 Telugu24 July 2020 8:06 PM GMT

X
TV5 Telugu24 July 2020 8:06 PM GMT
చైనాలో మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో 13 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, తాజాగా వచ్చిన కేసులన్నీ దేశీయంగా వ్యాప్తి చెందినవేనని స్థానిక మీడియా తెలిపింది. ఈ కేసులన్నీ రాజధాని ఉరుంకిలోనే నమోదయ్యాయని తెలిపింది. మరోవైపు అదే ప్రాంతంలో లక్షణాలు లేకుండా మరో 19 కేసులు బయటపడ్డాయని.. తాజా కేసులతో కలుపుకుని జిన్జియాంగ్లో మొత్తం 95 కేసులు నమోదు కాగా, వీటిలో 85 కేసుల్లో లక్షణాలు లేవని జిన్హువా పేర్కొంది. అటు మరో 3,346 మంది అబ్జర్వేషన్లో ఉన్నట్టు తెలిపింది.
Next Story
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT