అన్లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
BY TV5 Telugu5 Aug 2020 7:11 PM GMT

X
TV5 Telugu5 Aug 2020 7:11 PM GMT
ఏపీ ప్రభుత్వం అన్లాక్ 3.0కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ యోగా ట్రైనింగ్ సెంటర్లు, సిమ్లు బుధవారం నుంచి అనుమతి ఇవ్వనుంది. అటు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించారు. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతి లేదు. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లకు కూడా అన్లాక్ 3.0లో అనుమతి ఇవ్వలేదు. కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
Next Story
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT