రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలకు కరోనా..
BY TV5 Telugu7 Aug 2020 2:14 PM GMT

X
TV5 Telugu7 Aug 2020 2:14 PM GMT
సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. ఈనెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకే రోజు 247 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. భద్రతా చర్యలరిత్యా ఖైదీలకు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. జైలులో ఉన్న మొత్తం ఖైదీలు 1675 మంది కాగా వారిలో 265 మంది కరోనా సోకడంతో జైలు అధికారులు, ఖైదీలు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story
RELATED STORIES
K Raghavendra Rao: దర్శకేంద్రుడు రచించిన 'నేను సినిమాకి రాసుకున్న...
17 May 2022 2:02 PM GMTKarate Kalyani: కలెక్టర్ను కలిసి అన్ని విషయాలు వెల్లడించాను: కరాటే...
17 May 2022 12:24 PM GMTMahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ మూవీ అప్డేట్.. టైటిల్ రివీల్...
17 May 2022 12:05 PM GMTPrabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTLata Bhagwan Kare: 68 ఏళ్ల వయసులో భర్త కోసం మారథాన్.. ఆమె జీవితం ఓ...
17 May 2022 11:00 AM GMTAriyana Glory: నవంబర్లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో...
17 May 2022 10:15 AM GMT