అమెరికా తరువాత రెండో స్థానం భారత్దే: ట్రంప్
BY TV5 Telugu11 Aug 2020 2:27 PM GMT
TV5 Telugu11 Aug 2020 2:27 PM GMT
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని అమెరికా అద్యక్షుడు ట్రంప్ అన్నారు. కచ్చితంగా వ్యాక్సిన్ అనుకున్న సమయానికి వస్తుందని బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ప్రపంచంలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేసిన దేశం తమదేనని అన్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 65 మిలియన్ల మందికి పరీక్షలు చేశామన్నారు. అమెరికా తరువాత భారత్ లో ఎక్కువ టెస్టుల జరిగాయని అన్నారు. అయితే, కరోనా పరీక్షల విషయంలో అమెరికాకు దగ్గరలో ఏదేశం కూడా లేదన్నారు. చైనా వైఖరి పట్ల ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. చైనా మంచి చేయలేదన్నారు. ఒకవేళ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటుందని ట్రంప్ తెలిపారు. చైనాతో డీల్ చేసుకోవాలా వద్దా అన్న అంశంలో సందేహం నెలకొన్నట్లు ఆయన చెప్పారు.
Next Story
RELATED STORIES
NTR 30: కొరటాల, ఎన్టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
21 May 2022 3:08 PM GMTVishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..
21 May 2022 2:25 PM GMTSudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్...
21 May 2022 12:01 PM GMTJr NTR: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ లెటర్.. అందరికీ థ్యాంక్స్, సారీ అంటూ..
21 May 2022 11:00 AM GMTKarate Kalyani: మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారు- కరాటే...
18 May 2022 3:29 PM GMTNivetha Pethuraj: అవకాశాలు రాకపోతే అదే పని చేస్తా.. నాకు సత్తా ఉంది:...
18 May 2022 2:51 PM GMT