టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా
BY TV5 Telugu13 Aug 2020 9:23 PM GMT

X
TV5 Telugu13 Aug 2020 9:23 PM GMT
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకి కరోనా సోకింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అనారోగ్యంతో బాధపడటంతో గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు.
Next Story
RELATED STORIES
Congress Rachabanda: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ రచ్చబండ...
21 May 2022 11:15 AM GMTLife or Health Insurance: జీవిత బీమా లేదా ఆరోగ్య బీమా: మహిళలకు ఏది...
21 May 2022 8:00 AM GMTKCR : అఖిలేష్ యాదవ్తో సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 7:45 AM GMTBegum Bazaar Murder : బేగంబజార్ పరువు హత్య కేసులో నిందితుల...
21 May 2022 3:54 AM GMTMahabubnagar : మరుగుదొడ్డే నివాసం.. నాలుగేళ్ళుగా అందులోనే..!
21 May 2022 2:30 AM GMTKCR : ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్... వారం రోజుల పాటు అక్కడే మకాం
21 May 2022 1:00 AM GMT