ఏపీపై కరోనా పంజా, 2 వేలకు పైగా కేసులు..!

ఏపీపై కరోనా పంజా, 2 వేలకు పైగా కేసులు..!
ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2వేలకు పైగా కేసులు వచ్చాయి. 31,812 శాంపిల్స్ పరీక్షించగా 2,331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2వేలకు పైగా కేసులు వచ్చాయి. 31,812 శాంపిల్స్ పరీక్షించగా 2,331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,13,274కి చేరింది. ఇక తాజాగా 11 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,262కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 853 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,92,736 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story