Amaravati Farmers Padayatra: పాదయాత్ర సమయంలో రైతుల ప్రత్యేక పూజలు..
By - Divya Reddy |8 Nov 2021 8:06 AM GMT
Amaravati Farmers Padayatra: మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు.. కార్తీక సోమవారం పూజలు చేశారు.
Amaravati Farmers Padayatra: మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు.. కార్తీక సోమవారం పూజలు చేశారు. ఈ కార్తీకమాసంలో వచ్చిన మొదటి సోమవారం కావడంతో రైతులు మహా పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఇవాళ నాగుల చవితి అవడంతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జగన్ ప్రభుత్వానికి ఆ వేంకటేశ్వర స్వామి, శివుడు మంచి బుద్ధిని ప్రసాదించి, ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ కోరారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుమలకు మహా పాదయాత్ర చేస్తున్న రైతులు.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు చేరుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com