AP: ధర్మవరంలో ఫ్లెక్సీల రగడ
By - Subba Reddy |25 Jan 2023 7:45 AM GMT
టీడీపీ ఫ్లెక్సీలను ద్వంసం చేసిన దుండగులు
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఫ్లెక్సీల గొడవ కలకలం రేపుతోంది. పరిటాల రవి వర్ధంతి సందర్బంగా టీడీపీ నేతలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న ఫ్లెక్సీలను చింపారని అయినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దుండగులను వెంటనే గుర్తించి వారికి తగిన శిక్ష విధించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com