AP: ధర్మవరంలో ఫ్లెక్సీల రగడ

AP: ధర్మవరంలో ఫ్లెక్సీల రగడ
టీడీపీ ఫ్లెక్సీలను ద్వంసం చేసిన దుండగులు

సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఫ్లెక్సీల గొడవ కలకలం రేపుతోంది. పరిటాల రవి వర్ధంతి సందర్బంగా టీడీపీ నేతలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఫ్లెక్సీలను చింపారని అయినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దుండగులను వెంటనే గుర్తించి వారికి తగిన శిక్ష విధించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story