AP : ఫ్యామిలీ డాక్టర్ పేరుతో జగన్ మోసం చేస్తున్నారు : ధూళిపాళ్ల నరేంద్ర
By - Vijayanand |6 April 2023 10:33 AM GMT
చిలుకూరిపేట లింగంగట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ పేరుతో భారీ సభ పెట్టి జగన్ మోసం చేస్తున్నారంటూ విమర్శించారు టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్ర. కానీ.. పక్కనే ఉన్న ఎడవల్లిలో దళితభూముల్లో మైనింగ్ గురించి మాట్లాడటం లేదన్నారు. సీఎం కుటుంబ సభ్యులే ఇక్కడ మైనింగ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దళితుల భుముల్ని ఎందుకు లాక్కున్నారని ప్రశ్నించారు. మైనింగ్ దోపిడితో 5 వేల కోట్లు దోచుకుంటున్నారని.. కానీ దళిత రైతులకు ఎకరాకు రూ. 7లక్షలే ఇస్తారా? అంటూ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com