AP : ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో జగన్‌ మోసం చేస్తున్నారు : ధూళిపాళ్ల నరేంద్ర

AP : ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో జగన్‌ మోసం చేస్తున్నారు : ధూళిపాళ్ల నరేంద్ర

చిలుకూరిపేట లింగంగట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో భారీ సభ పెట్టి జగన్‌ మోసం చేస్తున్నారంటూ విమర్శించారు టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్ర. కానీ.. పక్కనే ఉన్న ఎడవల్లిలో దళితభూముల్లో మైనింగ్‌ గురించి మాట్లాడటం లేదన్నారు. సీఎం కుటుంబ సభ్యులే ఇక్కడ మైనింగ్‌ చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. దళితుల భుముల్ని ఎందుకు లాక్కున్నారని ప్రశ్నించారు. మైనింగ్‌ దోపిడితో 5 వేల కోట్లు దోచుకుంటున్నారని.. కానీ దళిత రైతులకు ఎకరాకు రూ. 7లక్షలే ఇస్తారా? అంటూ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story