గన్నవరం టీడీపీ ఇంఛార్జిగా బచ్చుల అర్జునుడు
BY kasi1 Oct 2020 8:27 AM GMT

X
kasi1 Oct 2020 8:27 AM GMT
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇంఛార్జిగా బచ్చుల అర్జునుడు నియమితులయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేది తెలుగు దేశం పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరంలోనే ఉంటూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ సేవకుడినే అని చెప్పారు. తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని బచ్చుల అర్జునుడు అన్నారు.
Next Story
RELATED STORIES
Ananthababu : డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో తెరపైకి కొత్త ప్రశ్నలు
20 May 2022 10:30 AM GMTChandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు
20 May 2022 7:55 AM GMTYSRCP : వైసీపీ నేతలకు దినదిన గండంగా గడప గడప కార్యక్రమం
20 May 2022 5:15 AM GMTAnantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం
20 May 2022 4:15 AM GMTChandrababu : డోన్ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ప్రకటించిన...
20 May 2022 1:30 AM GMTAyyanna Patrudu : జైల్లో ఉండే వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రం ఎలా...
19 May 2022 12:30 PM GMT