JANASENA: 18 స్థానాల్లో జనసేన అభ్యర్థులు వీరే..

JANASENA: 18 స్థానాల్లో జనసేన అభ్యర్థులు వీరే..
అధికారికంగా ప్రకటించిన జనసేన

జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ , టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.

అసెంబ్లీ అభ్యర్థులు..

పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌

నెల్లిమర్ల - లోకం మాధవి

అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ

రాజానగరం - బత్తుల బలరామకృష్ణ

తెనాలి - నాదెండ్ల మనోహర్‌

నిడదవోలు - కందుల దుర్గేష్‌

పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు

యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌

పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ

రాజోలు - దేవ వరప్రసాద్‌

తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌

భీమవరం - పులపర్తి ఆంజనేయులు

నరసాపురం - బొమ్మిడి నాయకర్‌

ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

పోలవరం - చిర్రి బాలరాజు

తిరుపతి - అరణి శ్రీనివాసులు

రైల్వే కోడూరు - డా.యనమల భాస్కరరావు

Tags

Read MoreRead Less
Next Story