కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం చోడవరం గ్రామంలో ANM గా పనిచేస్తున్న తనపై స్థానిక వైసీపీ నాయకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ దళిత మహిళ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. పైగా ఫిర్యాదు చేసిన మరునాడే తనకు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ చేతికి వచ్చిందని ఆ మహిళ వాపోతోంది. ఇప్పటికైనా సీఎం దీనిపై చర్య తీసుకోవాని దళిత మహిళ కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story