ఏసీబీ కార్యాలయంలో ముగిసిన ధూళిపాళ్ల నరేంద్ర విచారణ
By - TV5 Digital Team |23 April 2021 11:15 AM GMT
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విచారణ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో ముగిసింది. ఆరుగంటల పాటు నరేంద్రను విచారించిన అధికారులు..
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విచారణ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో ముగిసింది. ఆరుగంటల పాటు నరేంద్రను విచారించిన అధికారులు... వైద్య పరీక్షల నిమిత్తం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అంతకుముందు... ఏసీబీ కార్యాలయం వద్ద నరేంద్రను కలిసేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వచ్చారు. అయితే ఆయనతో పాటు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com